ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ తర్వాతే వైఫల్యాలపై మాట్లాడదాం: పవన్‌

ABN, First Publish Date - 2020-04-10T07:22:53+05:30

లాక్‌డౌన్‌ తర్వాతే రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడదామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గురువారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌  తర్వాతే రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడదామని జనసేన అధ్యక్షుడు పవన్‌  కల్యాణ్‌ అన్నారు. గురువారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘కరోనా సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారుల నుంచి తగిన సహాయం, సేవలు అందేలా చూడాలి. లాక్‌డౌన్‌  పొడిగింపు, అప్పుడు అనుసరించే విధానాలపై ప్రధాని మోదీ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది. దాని ప్రకారం పేదలకు మనం ఏ విధంగా సహాయం చేయాలో ప్రణాళిక అమలు చేద్దాం’ అని పవన్‌ తెలిపారు. 

Updated Date - 2020-04-10T07:22:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising