ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో అడవిపంది దాడి

ABN, First Publish Date - 2020-06-07T09:38:18+05:30

:శ్రీశైలంలోని రుద్రాక్ష మఠం వద్దకు శనివారం ఓ అడవి పంది రాగా.. అదే సమయంలో అటుగా వెళుతున్న ట్రాక్టరు ఢీకొంది. ఆ గాయాలకు తాళలేక అది రోడ్డుపైకి పరుగులు తీసింది. అప్పుడే ఆ దారిన వస్తున్న నల్గొండ జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (కల్చరల్‌), జూన్‌ 6:శ్రీశైలంలోని రుద్రాక్ష మఠం వద్దకు శనివారం ఓ అడవి పంది రాగా.. అదే సమయంలో అటుగా వెళుతున్న ట్రాక్టరు ఢీకొంది. ఆ గాయాలకు తాళలేక అది రోడ్డుపైకి పరుగులు తీసింది. అప్పుడే ఆ దారిన వస్తున్న నల్గొండ జిల్లా చిట్యాలకి చెందిన నరసింహ అనే వ్యక్తిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.

Updated Date - 2020-06-07T09:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising