ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచానికి కట్టి కోసేసింది!

ABN, First Publish Date - 2020-06-05T08:49:23+05:30

రోజూ తాగొచ్చి వేధించే భర్తను కొన్నేళ్లుగా భరిస్తూ వచ్చిన భార్యలో ఓపిక నశించింది. భర్తను మంచానికి కట్టేసి అతని మర్మాంగాలను బ్లేడుతో కోసి హత్య చేసింది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య.. పశ్చిమలో కలకలం 

టి.నరసాపురం, జూన్‌ 4: రోజూ తాగొచ్చి వేధించే భర్తను కొన్నేళ్లుగా భరిస్తూ వచ్చిన భార్యలో ఓపిక నశించింది. భర్తను మంచానికి కట్టేసి అతని మర్మాంగాలను బ్లేడుతో కోసి హత్య చేసింది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో గురువారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మక్కినవారిగూడేనికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ కఠారి అప్పారావు (35)కు తెలంగాణలోని దమ్మపేటకు చెందిన లక్ష్మితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె ఉంది. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పారావు రోజూ మద్యం సేవించి వేధించేవాడు. పెద్దలకు చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో గురువారం అతన్ని మంచానికి కట్టేసి బ్లేడుతో మర్మాయవాలు కోసేసి హతమార్చింది.

Updated Date - 2020-06-05T08:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising