ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొన్న భార్య.. నిన్న భర్త మృతి

ABN, First Publish Date - 2020-03-31T09:33:55+05:30

ఏపీలో ముగ్గురు వ్యక్తులు కరోనా అనుమానిత లక్షణాలతో మరణించారు. వైద్యాధికారులు మాత్రం ఇతర అనారోగ్య కారణాలవల్లే వీరు చనిపోయినట్లు తెలిపారు. వీరు ముగ్గురూ ఇటీవల ఢిల్లీలో జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఢిల్లీ సభకు వెళ్లొచ్చాకే ఘటన
  • ‘కరోనా’ను ధ్రువీకరించని వైద్యులు


విజయవాడ/కాకినాడ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఏపీలో ముగ్గురు వ్యక్తులు కరోనా అనుమానిత లక్షణాలతో మరణించారు. వైద్యాధికారులు మాత్రం  ఇతర అనారోగ్య కారణాలవల్లే వీరు చనిపోయినట్లు తెలిపారు. వీరు ముగ్గురూ ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వారే. విజయవాడకు చెందిన మహిళ ఆదివారం  మరణించగా, సోమవారం ఆమె భర్త కూడా చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లా కాతేరుకు చెందిన వ్యక్తి (62) సోమవారం రాత్రి చనిపోయాడు.  ఆదివారం ఆయనకు కరోనా నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. దీంతో 14 రోజులు ఐసొలేషన్‌లో ఉన్న తర్వాత మళ్లీ పరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పారు. అయితే సోమవారం రాత్రి హఠాత్తుగా చనిపోయారు.

Updated Date - 2020-03-31T09:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising