ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇళ్ల స్థలాల కోసం డబ్బులు వసూలు చేస్తే ఊరుకోం’

ABN, First Publish Date - 2020-06-07T16:56:24+05:30

పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో మాజీ సీఎం చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో మాజీ సీఎం చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. అంతా పారదర్శకంగా జరుగుతుంటే ఏదో జరిగిపోతున్నట్టు ఊహాగానాలు చేస్తున్నారని విమర్శించారు. ఇళ్ల స్థలాల కోసం లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం నేరమని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. డబ్బులు వసూలు చేసినవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలకు సర్వీసులపై అధికారులతో చర్చలు జరుతున్నామని తెలిపారు.

Updated Date - 2020-06-07T16:56:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising