ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా కమిషన్ ఏం చేస్తోంది: గిడ్డి ఈశ్వరి

ABN, First Publish Date - 2020-07-07T01:58:25+05:30

విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల కె.కోడాపల్లిలో, అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వినతి పత్రం ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల కె.కోడాపల్లిలో, అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి  వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఈశ్వరి మాట్లాడుతూ గిరిజన బాలికపై అత్యాచారం జరిగి పది రోజులైనప్పటికి ప్రభుత్వం నుంచి స్పందన లేదని దుయ్యబట్టారు. మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. బాధితురాలికి రూ.25లక్షల పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-07T01:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising