ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో రాజధాని నిర్మించడంలో ఆంతర్యమేంటి: కాల్వ

ABN, First Publish Date - 2020-07-04T22:54:39+05:30

విశాఖలో రాజధాని నిర్మించడంలో ఆంతర్యమేంటి: కాల్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. రాయదుర్గం టీడీపీ ఆఫీసులో కాల్వ శ్రీనివాసులు దీక్ష చేపట్టారు. మహిళలు ముందుండి అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయలసీమ ప్రజలకు రాజధానిని దూరం చేసే హక్కు సీఎం జగన్‌కు ఎవరిచ్చారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఎవరూ కోరని విశాఖలో రాజధాని నిర్మించడంలో ఆంతర్యమేంటి అని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.

Updated Date - 2020-07-04T22:54:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising