ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూములనేం చేస్తారో...రైతులనేదరికి చేరుస్తారో..!?

ABN, First Publish Date - 2020-12-17T10:06:41+05:30

అమరావతి నిర్మాణంలో భాగంగా చేపట్టిన పలు ప్రాజెక్టుల కారణంగా రాజధాని గ్రామాల్లోని భూములు తమ రూపురేఖలను పూర్తిగా కోల్పోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి):మరావతి నిర్మాణంలో భాగంగా చేపట్టిన పలు ప్రాజెక్టుల కారణంగా రాజధాని గ్రామాల్లోని భూములు తమ రూపురేఖలను పూర్తిగా కోల్పోయాయి. ఇప్పుడు చూస్తే ఒకప్పుడు వాటిల్లో సస్యసిరులు పొంగి పొర్లేవంటే నమ్మడం ఓపట్టాన సాధ్యం కాదు! ఈ నేపథ్యంలో.. మూడు రాజధానుల పేరిట అమరావతికి మంగళం పాడితే.. దానికి భూములిచ్చిన రైతుల గతి ఏమిటని సామాజికవేత్తలు నిలదీస్తున్నారు. రైతులిచ్చిన భూములను వారికి తిరిగి ఇచ్చేస్తారనుకున్నా..అదెలా సాధ్యమో అర్థం కావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2020-12-17T10:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising