ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూర్చతో 12 మందికి అస్వస్థత

ABN, First Publish Date - 2020-12-06T00:26:19+05:30

మూర్చతో 12 మందికి అస్వస్థత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: జిల్లాలో ఏలూరు పడమర వీధిలో పలువులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 12 మంది స్థానికులు మూర్చతో పడిపోయారు. బాధితుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. పడమర వీధిలో 10 మంది, దక్షిణపు వీధిలో ఇద్దరు మూర్చతో పడిపోయారు. మూర్చ కేసులపై మంత్రి ఆళ్లనాని స్పందించారు. ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి సర్వే చేయాలని మంత్రి ఆదేశించారు. 

Updated Date - 2020-12-06T00:26:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising