ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లిగూడెం శ్రీవాసవి పంచాయతన క్షేత్రంలో వెండి రథోత్సవం

ABN, First Publish Date - 2020-10-29T00:56:52+05:30

తాడేపల్లిగూడెం శ్రీవాసవి పంచాయతన క్షేత్రంలో వెండి రథోత్సవం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెం శ్రీవాసవి పంచాయతన క్షేత్రంలో వెండి రథోత్సవం వైభవంగా జరిగింది. సుమారు కోటిన్నర విలువైన నాలుగు వందల యాభై కేజీలతో వెండి రథం తయారైంది. రాష్ట్రంలోనే మొదటి సారిగా తాడేపల్లిగూడెంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వెండి రథోత్సవం జరిగింది. కరోనా నిబంధనలకు లోబడి పట్టణ వీధుల గుండా ఊరేగించారు.


Updated Date - 2020-10-29T00:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising