ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.3 వేలు కోసం ప్రాణం తీశాడు

ABN, First Publish Date - 2020-07-12T21:22:37+05:30

పెదవేగి మండలం మొండూరు వద్ద మహిళ అనూష హత్య కేసును పోలీసులు చేధించిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదారి: పెదవేగి మండలం మొండూరు వద్ద మహిళ అనూష హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితుడు ఆటో డ్రైవర్ గుజ్జుల సందీప్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడికి హతురాలికి మధ్య వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు సందీప్ నుంచి  రూ.3 వేలు తీసుకుంది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని సందీప్ ఒత్తిడి చేశారు. డబ్బులు ఇవ్వలేదనే  కోపంతో అనూష  మెడ చుట్టూ చున్నీ బిగించి హత్య చేశాడు. ఈ నెల 7న పెదవేగి మండలం మొండూరు పోలవరం కుడికాల్వ గట్టు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

Updated Date - 2020-07-12T21:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising