ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైసీపీ నాయకుడు వేధిస్తున్నాడు’

ABN, First Publish Date - 2020-09-27T07:36:49+05:30

భర్త చనిపోయి బాధల్లో ఉంటే ఒక వైసీపీ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నాడని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు టూటౌన్‌, సెప్టెంబరు: భర్త చనిపోయి బాధల్లో ఉంటే ఒక వైసీపీ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నాడని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా టీడీపీ కార్యాల యంలో శనివారం ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దాసరి ఆంజనేయులు ఆధ్వ ర్యంలో విలేకరుల సమావేశంలో ఆమె తన గోడును విన్పించింది. అతనిపై టి.నర్సాపురం పోలీస్‌ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదైనా ఇంతవరకూ అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేయలేదన్నారు. పొలంలో కరెంట్‌ మీటరు రాకుం డా అడ్డుకుంటున్నాడని వాపోయింది. ఆంజనేయులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో దళితులపై రోజురోజుకూ దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పి.వెంకటేశ్వర రావు, భీమరాజు, విఠల్‌, బుజ్జిబాబు పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-27T07:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising