భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి
ABN, First Publish Date - 2020-11-04T04:58:37+05:30
భవన నిర్మాణ కార్మికుల నిధులను రాష్ట్ర ప్రభు త్వం ఇతర అవసరాలకు వాడుకోవడం తగదని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నారిపల్లి రమణరావు అన్నారు.
ఆచంట, నవంబరు 3: భవన నిర్మాణ కార్మికుల నిధులను రాష్ట్ర ప్రభు త్వం ఇతర అవసరాలకు వాడుకోవడం తగదని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నారిపల్లి రమణరావు అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సమావేశం మంగళవారం దాసిరెడ్డి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వం తక్షణం స్పందించి కార్మికులకు నెలకు రూ.10వేలు చొప్పున కరోనా ఆర్థిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2020-11-04T04:58:37+05:30 IST