ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాంసం ధరలకు రెక్కలు

ABN, First Publish Date - 2020-03-30T09:19:22+05:30

పదిరోజుల క్రితం వరకు కోడి మాంసం కిలో రూ.20-30లకు విక్రయించగా ఇప్పుడు ధరలు అమాంతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు, మార్చి 29 : పదిరోజుల క్రితం వరకు కోడి మాంసం కిలో రూ.20-30లకు విక్రయించగా ఇప్పుడు ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొన్ని చోట్ల కిలోకు కిలో ఉచితంగా ఇచ్చారు. లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో పరిమిత సమయంలోనే అమ్మకాలు ఉండడంతో ఒక్కసారిగా మాంసాహారం ధరలకు రెక్కలు వచ్చాయి. కోడి మాంసం కిలో రూ.200, మటన్‌ కిలో రూ.900 వరకు విక్రయించారు. కోడిగుడ్డు రిటైల్‌ మార్కెట్లో రూ.6-8లకు విక్రయించారు. కిలో చేప రూ.300లు చొప్పున విక్రయించారు. ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు అధిక ధరలైనా కొనుగోలు చేశారు.

Updated Date - 2020-03-30T09:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising