ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూప్‌–1 మెయిన్స్‌కు తొలిరోజు 31 మంది గైర్హాజరు

ABN, First Publish Date - 2020-12-15T05:51:37+05:30

వట్లూరు రామచంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : వట్లూరు రామచంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు క్వాలిఫయింగ్‌ పరీక్ష అయిన తెలుగు లాంగ్వేజ్‌ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 31 గైర్హాజరయ్యారు. జిల్లా నుంచి మొత్తం 216 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు హాజరు కావాల్సి ఉండగా తొలిరోజు 185 మాత్రమే హాజరయ్యారు. కాగా మంగళవారం మరో క్వాలిఫయింగ్‌ పేపర్‌ ఇంగ్లీషు పరీక్ష జరగనుంది.

Updated Date - 2020-12-15T05:51:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising