ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదక ద్రవ్యాలతో సమాజానికి చేటు

ABN, First Publish Date - 2020-12-17T05:58:17+05:30

మాదకద్రవ్యాలకు అలవాటు పడితే తమ ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా సమాజం కూడా నాశనం అవుతుం దని, దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్పీ సీవీ జయరామరాజు అన్నారు.

ర్యాలీ ప్రారంభిస్తున్న ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సీవీ జయరామరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సీవీ జయరామరాజు 

ఏలూరు క్రైం, డిసెంబరు 16 : మాదకద్రవ్యాలకు అలవాటు పడితే తమ ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా సమాజం కూడా నాశనం అవుతుం దని, దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్పీ సీవీ జయరామరాజు అన్నారు. యాంటీ డ్రగ్స్‌ వారోత్సవాలను పురస్క రించుకుని ఏలూరు అమీనాపేట పోలీస్‌ కల్యాణమండపం వద్ద బుధవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ వరకూ యాంటీ డ్రగ్‌ వారోత్సవాలు నిర్వహించి ప్రజల్లో అవగాహ న, చైతన్యం కల్పిస్తామన్నారు. అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఏఆర్‌ అద నపు ఎస్పీ మహేష్‌ కుమార్‌, డీఎస్పీ డాక్టర్‌  దిలీప్‌ కిరణ్‌, ఎస్‌ఈబీ అసిస్టెం ట్‌ కమీషనర్‌ జయరాజు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-17T05:58:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising