ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

180 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2020-12-31T04:29:12+05:30

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేసినట్టు విజిలెన్స్‌ సీఐ యు.జోసెఫ్‌ విల్సన్‌ తెలిపారు.

పట్టుకున్న బియ్యం లారీతో అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదవేగి, డిసెంబరు 30 : అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేసినట్టు విజిలెన్స్‌ సీఐ యు.జోసెఫ్‌ విల్సన్‌ తెలిపారు. చింతలపూడి మండలం రాఘవాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని విజిలెన్స్‌ ఎస్పీ వరదరాజుకు  సమాచారం అందింది. ఈ మేరకు పెదవేగి మండలం విజయరాయి దగ్గర  విజిలెన్స్‌ అధికారులు బుధవారం తెల్లవారుజామున రేషన్‌ బియ్యం లోడుతో వస్తున్న లారీని ఆపి తనిఖీ చేశారు. ఆ లారీలో 180 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యంతోపాటు లారీని సీజ్‌ చేశామని తెలిపారు. బియ్యం విలువ రూ.3.24 లక్షలు కాగా, లారీ విలువ రూ.9 లక్షలు అని చెప్పారు. లారీ డ్రైవర్‌, గుమస్తాతో పాటు లారీ యజమాని, బియ్యం వ్యాపారి అయిన రాఘవాపురానికి చెందిన గుబ్బల శ్రీనివాసరావుపైనా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్‌ తహసీల్దార్‌ రవికుమార్‌, సివిల్‌ సప్లయ్‌ డీటీ ప్రమోద్‌కుమార్‌, సిబ్బంది 

Updated Date - 2020-12-31T04:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising