ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షీరారామంలో లక్షపత్రి పూజ

ABN, First Publish Date - 2020-12-16T04:31:23+05:30

మార్గశిర మాసం పాడ్యమి సందర్భంగా క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో పట్టణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో మంగళవారం లక్ష పత్రి పూజలు నిర్వహించారు.

క్షీరారామంలో బిల్వార్చన చేస్తున్న పురోహితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 15 : మార్గశిర మాసం పాడ్యమి సందర్భంగా క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో పట్టణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో మంగళవారం లక్ష పత్రి పూజలు నిర్వహించారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, నవగ్రహారాధన, సూర్య నమస్కా రాలు, సుందరకాండ పారాయణ, ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వా ర్చన (లక్షపత్రి పూజ), విఘ్నేశ్వరపూజ అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. వలివేటి శ్రీహరి శర్మ, తనికెళ్ళ శ్రీనివాస్‌, వి.శంకర్‌, ఎం.రవీంద్ర, నగేష్‌శర్మ, మోగంటి మల్లేశ్వరరావు, కిష్టప్ప, అనిల్‌ కుమార్‌ శర్మ, భమిడిపాటి వెంకన్న, భక్తులు పాల్గొన్నారు.


మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు క్షీరా రామలింగేశ్వర స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో మంత్రి రంగనాథరరాజుకు ఈవో యాళ్ళ సూర్యనారాయణ, ఆలయ అర్చకులు మల్లేశ్వరరరావు, కృష్ణప్ప, పూర్ణయ్య, అనిల్‌ స్వాగతం పలి కారు. మంత్రి వెంట డీసీసీబీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌తాతాజీ పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - 2020-12-16T04:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising