ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకం

ABN, First Publish Date - 2020-12-12T04:36:12+05:30

ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తోందని ముస్లిం జేఏసీ పట్టణ కన్వీనర్‌ ముహమ్మద్‌ సిద్ధిఖ్‌ అన్నారు.

మాట్లాడుతున్న ముస్లిం జేఏసీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌, డిసెంబరు 11: ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తోందని ముస్లిం జేఏసీ పట్టణ కన్వీనర్‌ ముహమ్మద్‌ సిద్ధిఖ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా పెద్దమసీదు వద్ద నిరసన తెలి పారు. అస్లం, పర్హాన్‌, ఖాజాయొహిద్దీన్‌, హకీం, సుభా నీ, సలీమ్‌ఖాన్‌, అన్సారీ, ఫరీద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:36:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising