ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రులూ మాట తూలకండి : బొలిశెట్టి

ABN, First Publish Date - 2020-12-31T04:30:04+05:30

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంత్రులు మాట తూలడం మంచి పద్ధతి కాదని జన సేన తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జ్‌ బొలి శెట్టి శ్రీనివాస్‌ హెచ్చరించారు.

మాట్లాడుతున్న బొలిశెట్టి శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంత్రులు మాట తూలడం మంచి పద్ధతి కాదని జన సేన తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జ్‌ బొలి శెట్టి శ్రీనివాస్‌ హెచ్చరించారు. తాడేప ల్లిగూడెంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్‌లకు పవన్‌ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించే నైతికత ఎక్కడదని నిలదీశారు. నివర్‌ తుఫానుతో నష్టపోయిన రైతులకు రూ.30వేలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేయడంలో తప్పేము ందని ప్రశ్నిం చారు. ఏలూరు ఇన్‌ఛార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ  ప్రజా సమస్యలను ప్రశ్నించకుండాఅణచివేసే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.సమావేశంలో పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ,  కొనగళ్ల హరినాథ్‌, గట్టు గోపికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T04:30:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising