ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూపు–1 మెయిన్స్‌కు 183 మంది హాజరు

ABN, First Publish Date - 2020-12-16T04:25:55+05:30

వట్లూరు రామచంద్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో గ్రూపు–1 మెయిన్‌ పరీక్ష రెండవ రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదపాడు, డిసెంబరు 15 : వట్లూరు రామచంద్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో గ్రూపు–1 మెయిన్‌ పరీక్ష రెండవ రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతున్న గ్రూపు–1 మెయిన్స్‌ పరీక్షకు 216 మంది హాజరుకావాల్సి ఉండగా 183 మంది హాజరయ్యారు. ఈ నెల 20వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించేందుకు రామచంద్ర కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పరీక్షల నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2020-12-16T04:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising