ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీపీవోగా రమేశ్‌బాబు

ABN, First Publish Date - 2020-11-27T05:30:00+05:30

చిత్తూ రు జిల్లా పూతలపట్టు ఎంపీడీ వో కె.రమేష్‌బాబును పశ్చిమగో దావరి జిల్లా డీపీవోగా నియమి స్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, నవంబరు 27: చిత్తూ రు జిల్లా పూతలపట్టు ఎంపీడీ వో కె.రమేష్‌బాబును పశ్చిమగో దావరి జిల్లా డీపీవోగా నియమి స్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిప్యుటేషన్‌పై డీపీవోగా వున్న టి.శ్రీనివాస విశ్వనాథ్‌పై ఇటీవల పలు అభియోగాలు రావడంతో ఆయనను తొల గించారు. ఈ స్థానంలో రమేష్‌బాబును డిప్యుటేషన్‌పై ని యమిస్తున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు సిఫారసుపైనే ఈ నియమాకం జరిగినట్టు సమాచారం. 

Updated Date - 2020-11-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising