ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవిరైన ఆనందం...

ABN, First Publish Date - 2020-12-29T04:32:43+05:30

బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లి వస్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

కారును లారీ ఢీకొని ఒకరి మృతి

దేవరపల్లి, డిసెంబరు 28: బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లి వస్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన దంగేటి సత్యనారాయణ (57) ఏలూరులో ఆదివారం రాత్రి జరిగిన శుభకార్యానికి వెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కారులో వెళ్లాడు.శుభకార్యం ముగిసిన తరువాత తెల్లవారు జామున కారులో రాజమహేంద్రవరం బయలుదేరారు. దేవరపల్లి మండలం ధుమ ంతునిగూడెం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారుని ఎరుదుగా వస్తున్న లారీ ఢీకొట్టి ంది. దీంతో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను అంబులెన్స్‌లో కొవ్వూరు ఆసు పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్టు తెలిపారు. మరో ముగ్గురికి స్వల్పగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వెళ్లిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ స్వామి తెలిపారు. 

Updated Date - 2020-12-29T04:32:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising