ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 నుంచి దివ్యాంగ టీ 20 క్రికెట్‌ పోటీలు

ABN, First Publish Date - 2020-12-16T04:27:06+05:30

తణుకు స్టెప్పింగ్‌ స్టోన్‌ స్కూలు మైదానంలో 18 నుంచి సౌత్‌ జోన్‌ దివ్యాంగ టీ 20 క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నట్టు ఆంధ్ర క్రికెట్‌ ఫెడరేషన్‌ ఫర్‌ డిజేబుల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు బీవీ కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు స్పోర్ట్స్‌, డిసెంబరు 15 : తణుకు స్టెప్పింగ్‌ స్టోన్‌ స్కూలు మైదానంలో 18 నుంచి సౌత్‌ జోన్‌ దివ్యాంగ టీ 20 క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నట్టు ఆంధ్ర క్రికెట్‌ ఫెడరేషన్‌ ఫర్‌ డిజేబుల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు బీవీ కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. ప్రపంచ వికలాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకూ డాక్టర్‌ కారుమూరి ట్రోపీ నిర్వహిస్తున్నామన్నారు.ఏలూరులో పోటీలకు సంబంధించి వివరాలను వెల్లడి ంచారు. పోటీల్లో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణా, సౌత్‌ జోన్‌ టీమ్‌లు పాల్గొంటాయన్నారు. మూడు రోజులపాటు పోటీలు జరుగుతాయన్నారు. పోటీలకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు.

Updated Date - 2020-12-16T04:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising