ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీలుగుమిల్లిలో రెండు శాఖ మధ్య స్థల వివాదం

ABN, First Publish Date - 2020-12-30T16:06:33+05:30

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో రెండు శాఖల మధ్య స్థలం వివాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో రెండు శాఖల మధ్య స్థలం వివాదం చోటు చేసుకుంది.  పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న గ్రామ కంఠం స్థలంలో పోలీసు క్వార్టర్స్ కట్టాలని గతంలో ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ స్థలాన్ని ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. ఈ క్రమంలో స్థలం మాదంటే మాదంటూ రెండు శాఖలు బోర్డుల ఏర్పాటు చేసుకున్నాయి. 

Updated Date - 2020-12-30T16:06:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising