ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవును హతమార్చిన పులి...భయాందోళనలో ప్రజలు

ABN, First Publish Date - 2020-12-30T15:57:31+05:30

పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం లచ్చిగూడెం అడవిలో పులి సంచారం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం లచ్చిగూడెం అడవిలో పులి సంచారం కలకలం రేపుతోంది.  గత రాత్రి లచ్చగూడెం గ్రామానికి చెందిన సున్నం వెంకయ్య ఆవును  పులి హతమార్చింది. దీనిపై అటవీశాఖ అధికారులకు గ్రామస్తుల సమాచారం అందించారు. పులి సంచారంతో ఏజెన్సీ గ్రామాల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే రెండు చిరుతల సంచారంతో గిరిజన గ్రామాల్లో అలజడి నెలకొనగా....ఇప్పుడు పులి సంచారంతో గిరిజన రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2020-12-30T15:57:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising