ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా, గోదావరి కాల్వల్లో నీటికి పరీక్షలు

ABN, First Publish Date - 2020-12-10T17:38:57+05:30

పశ్చిమగోదావరి జిల్లాలోని కృష్ణా, గోదావరి కాల్వల్లో నీటికి అధికారులు పరీక్షలు నిర్వహించా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని కృష్ణా, గోదావరి కాల్వల్లో నీటికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఏలూరులో అంతుచిక్కని వ్యాధి నేపథ్యంలో కారణాలు గుర్తించేందుకు తాగునీటిపై అధికారుల దృష్టి సారించారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో 80 గ్రామాల్లో తాగునీటికి పరీక్షలు నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల ఆధ్వర్యంలో తాగునీటికి పరీక్షలు చేపట్టారు. ఏలూరు సిటీ, రూరల్‌లో ఉన్న దెందులూరు, పెదపాడు మండలాల్లో కృష్ణా కాల్వ ద్వారా తాగునీరు సరఫరా జరుగుతోంది. దెందులూరు మండలంలో కొన్ని గ్రామాలకు గోదావరి నీరు సరఫరా చేస్తున్నారు. 

Updated Date - 2020-12-10T17:38:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising