ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగేపల్లిగూడెంలో మహిళ మృతి కేసును చేధించిన పోలీసులు

ABN, First Publish Date - 2020-12-05T15:56:04+05:30

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మూడు రోజుల క్రితం జరిగిన మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మూడు రోజుల క్రితం జరిగిన మహిళ అనుమానాస్పద  మృతి కేసును పోలీసులు చేధించారు. అత్త రఫీయున్నీసాను అల్లుడు ఉస్మాన్ భాష హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.  అత్త రఫీయున్నీసాను కారులో బయటకు తీసుకువెళ్ళిన అల్లుడు కారులోనే ఆమెను హతమార్చి మృతదేహాన్ని  ఇంటి లోపల వేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-12-05T15:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising