ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ కాళ్లపై నుండి వెళ్లిన ఆర్టీసీ బస్సు

ABN, First Publish Date - 2020-10-24T15:21:20+05:30

పశ్చిమగోదావరి జిల్లా ఉండి బస్టాండ్‌లో గత రాత్రి మహిళ కాళ్ల పైనుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండి బస్టాండ్‌లో గత రాత్రి మహిళ కాళ్ల పైనుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలు చెత్త కాగితాలు ఏరుకునే మహిళగా గుర్తించారు. రాత్రి బస్ స్టాండ్ అంధకారంలో ఉండటంతో  బస్ డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా రెండు గంటలపాటు అంబులెన్స్ రాకపోవడంతో మహిళ నరకయాతన అనుభవించింది. చివరికి ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. 


Updated Date - 2020-10-24T15:21:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising