నోట్లతో వాసవి అమ్మవారికి ప్రత్యేక అలంకారం
ABN, First Publish Date - 2020-10-23T15:13:27+05:30
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడవ రోజు శ్రీ లక్ష్మీ దేవి అలంకారంలో వాసవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి నోట్లతో ప్రత్యేక అలంకార పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు.
Updated Date - 2020-10-23T15:13:27+05:30 IST