ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన రైతులను ఆదుకుంటాం

ABN, First Publish Date - 2020-05-30T09:49:53+05:30

నియోజకవర్గ గిరిజన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే తెల్లం బాలరాజు


బుట్టాయగూడెం, మే 29: నియోజకవర్గ గిరిజన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. కేఆర్‌పురం ఐటీడీపీ కార్యాలయం ఆవ రణలో శుక్రవారం 50 మంది గిరిజన రైతులకు సుమారు రూ. 6 లక్షల విలువైన 30 ఆయిల్‌ ఇంజన్లు, 20 స్ర్పేయర్లను ఐటీడీఏ పీవో సూర్యనారాయణతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-30T09:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising