ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ ఇంటికీ నిత్యావసరాలు అందిస్తాం : మంత్రి

ABN, First Publish Date - 2020-03-29T10:53:19+05:30

నిత్యావసర వస్తువులు ప్రతిఇంటికి అందేలా చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకు వాడ శ్రీరంగనాథరాజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచంట మార్చి 28 : నిత్యావసర వస్తువులు ప్రతిఇంటికి అందేలా చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకు వాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ఆచంటలోని సంతమార్కెట్‌, హోల్‌సేల్‌ రిటైల్‌ కూరగాయల దుకాణాలను, నిత్యావసర వస్తువుల దుకాణాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.


ఎవరైనా నిత్యావసర వస్తువులను ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఫించన్లను ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఉదయం 6 నుంచి 8 గంటల్లోపు బయోమెట్రిక్‌ లేకు ండా అందించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి ఎల్‌బీవీ సత్యనారాయణ,తహసీల్దారు ఆర్‌వీ కృష్ణారావు, ఎంపీడీవో ఎన్‌.శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - 2020-03-29T10:53:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising