ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేరొకరితో మాట్లాడుతోందని.. సహజీవనం చేస్తున్న వివాహితను..

ABN, First Publish Date - 2020-08-07T18:13:58+05:30

వేరొకరితో మాట్లాడుతోందని కక్ష పెంచుకుని తనతో సహజీవనం చేస్తున్న వివాహితను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం(పశ్చిమ గోదావరి): వేరొకరితో మాట్లాడుతోందని కక్ష పెంచుకుని తనతో సహజీవనం చేస్తున్న వివాహితను కడతేర్చి పురుగుల మం దు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వెంకట్రామన్నగూడేనికి చెందిన ఎర్రా సూర్యారావు (49) గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేబ్రోలు పోలీసు స్టేషన్‌ పరిధిలో వివాహేతర సంబంధం అనుమానంతో మడకం రామలక్ష్మి అనే వివాహిత హత్యకు గురైన విషయం పాఠకులకు విదితమే. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తు న్నట్టు రూరల్‌ సీఐ వీరా రవికుమార్‌ తెలిపారు. 


Updated Date - 2020-08-07T18:13:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising