ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష 5వ తేదీకి వాయిదా

ABN, First Publish Date - 2020-11-28T04:50:34+05:30

ట్రిపుల్‌ ఐటీలలో అడ్మిషన్లకు ఈ నెల 28న జరగాల్సి ఉన్న ప్రవేశ పరీక్షను నివర్‌ తుఫాన్‌ కారణంగా డిసెంబరు 5వ తేదీకి వాయిదా వేసినట్టు డీఈవో సీవీ రేణుక శుక్రవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 27 : ట్రిపుల్‌ ఐటీలలో అడ్మిషన్లకు ఈ నెల 28న జరగాల్సి ఉన్న ప్రవేశ పరీక్షను నివర్‌ తుఫాన్‌ కారణంగా డిసెంబరు 5వ తేదీకి వాయిదా వేసినట్టు డీఈవో సీవీ రేణుక శుక్రవారం తెలిపారు. వాయిదాపడిన పరీక్ష డిసెంబరు 5న ఉదయం 11 నుంచి 1 గంట వరకూ జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి మార్పులేదని పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌ టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు పత్రంతో రెండు గంటలు ముందుగా నిర్ణీత పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-11-28T04:50:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising