ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ పథకాల అమలుపై సర్వే

ABN, First Publish Date - 2020-10-31T10:23:45+05:30

అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే వై సీపీ ప్రభుత్వం ధ్యేయమని తణుకు మండల వైసీపీ అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తణుకురూరల్‌, అక్టోబరు 30 : అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే వై సీపీ ప్రభుత్వం ధ్యేయమని తణుకు మండల వైసీపీ అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు అన్నారు. ముద్దాపురంలో శుక్రవారం జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ  పఽథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే దానిపై సర్వే చేశారు. ఎవ రైనా అర్హులకు సంక్షేమ పథకాలు అందకపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ తణుకు మండల మహిళా అధ్యక్షురాలు ముళ్ళపూడి రూప, ఏఎంసీ చైర్మన్‌ ఉండవల్లి జానకి, వైస్‌ చైర్మన్‌  శ్రీనివాస్‌, ములగాల బాబూరావు, నాగసత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T10:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising