ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-10-31T10:21:03+05:30

వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్తిలి, అక్టోబరు 30 : వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. తిరుపతిపురంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతిపురం, బల్లిపాడు గ్రామాల్లో 200 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందన్నారు. కనీసం ఎన్యుమరేషన్‌ చేయించడానికి అధికారులను సమన్వయం కూడా చేయలేదన్నారు. ప్రభుత్వం మాయమాటలతో మభ్యపెట్టడం తప్ప రైతులకు చేసిందేమిలేదన్నారు. పశువులకు గడ్డి లేక ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బా చంటి, గంటా వెంకటేశ్వర్లు, పంపన వెంకట్రావు, పూతినీడి శ్రీనివాస్‌, కొరిపల్లి ప్రసాద్‌, ముత్యాల నాగేశ్వరరావు, గారపాటి బాబ్జి, అడ్డాల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T10:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising