ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంపు బాధిత రైతులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-10-30T12:01:37+05:30

ముంపు బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం వరిగేడులో రైతులతో కలిసి నిరసన ప్రదర్శన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి ఆందోళన


అత్తిలి, అక్టోబరు 29 : ముంపు బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం వరిగేడులో రైతులతో కలిసి నిరసన ప్రదర్శన చేశారు. ఒక్క వరిగేడులోనే 14050 ఎకరాలకు రూ.20 వేలు చొప్పున సుమారు రూ. 3 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. ప్రస్తుం పంట చేతికి రాని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులకు  భరోసా కల్పించాలన్నారు.రైతులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.రైతులకు తక్షణ సాయంగా రూ. 10 వేలు ప్రకటించాలన్నారు. ఎన్యూమరేషన్‌ పూర్తిస్థాయిలో వచ్చేలా చూడాలన్నారు.కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు అనాల ఆదినారాయణ, పూతినీడి శ్రీనివాసు,అడ్డాల బాబ్జి, బొద్దాల శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T12:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising