ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ధ్యేయం’

ABN, First Publish Date - 2020-10-27T09:28:09+05:30

కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంటుందని పోలవరం మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టి.నరసాపురం, అక్టోబరు 26 : కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంటుందని పోలవరం మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ అన్నారు. మక్కినవారిగూడెంలో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న గెడా సూర్యప్రకా శ్‌రావును, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మక్కినవారిగూడెంకు చెందిన కొటారి సత్యహర్షలను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్య కర్తలకు అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు మండల అధ్య క్షుడు ఘంటా సతీశ్‌, ఆచంట సత్యనారాయణ, గెడా శ్రీధర్‌, వీరేశలింగం, గోపాలరావు, ఆచంట బాబి, పిడతా పెంటయ్య పాల్గొన్నారు

Updated Date - 2020-10-27T09:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising