ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదుల కుమారికి గాంధీ పీస్‌ అవార్డు

ABN, First Publish Date - 2020-09-28T11:51:11+05:30

గాంధీ జయ ంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ సర్వోదయ మండలి ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారానికి (గాంధీపీస్‌ అవార్డు) నిడదవోలుకు చెందిన చర్ల విదుల కుమారి (80) ఎంపికయ్యారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయో ధులు చర్ల గణపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 27: గాంధీ జయ ంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ సర్వోదయ మండలి ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారానికి (గాంధీపీస్‌ అవార్డు) నిడదవోలుకు చెందిన చర్ల విదుల కుమారి (80) ఎంపికయ్యారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయో ధులు చర్ల గణపతి శాస్త్రి కుమార్తె ఈమె. 40 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గాంధీజీ సత్యం, అహింసా విధానాలను పాటిస్తూ అనాథలకు ఆశ్రయం కల్పిస్తు న్నారు.


అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్‌ 2వ తేదీన మల్లవరం గాంధీ స్మారక కేంద్రంలో విదుల కుమారికి గాంధీ పీస్‌ అవార్డును అందజేస్తామని జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందు కూరి ప్రసాదరాజు, రాష్ట్ర సర్వోదయ కార్యదర్శి జీవీఎస్‌డీ ప్రసాద్‌  తెలిపారు. 

Updated Date - 2020-09-28T11:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising