ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు మరిన్ని సేవలు

ABN, First Publish Date - 2020-09-26T07:19:01+05:30

కోపల్లె సొసైటీ పరిధిలోని రైతులకు మరిన్ని సేవలందించేందుకు కృషి చేస్తున్నామని సొసై టీ త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌ వేగేశ్న రవిరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాళ్ళ, సెప్టెంబరు 25 : కోపల్లె సొసైటీ పరిధిలోని రైతులకు మరిన్ని సేవలందించేందుకు కృషి చేస్తున్నామని సొసై టీ త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌ వేగేశ్న రవిరాజు అన్నారు. కోపల్లె సహకార సంఘం సాధారణ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంఘం పరిధిలో రైతులకు 18శాతం డివిడెండ్‌ అందజేశామన్నారు.


అనంతరం బ్యాంకు కార్యకలాపాలు, సొసైటీ అభివృద్ధి, రైతులకు అందిం చాల్సిన సేవలపై చర్చించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు గోళ్ళ వెంకట రాంబాబు, గణేశ్న రాంబాబు, సొసైటీ సీఈవో కొత్తపల్లి శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-09-26T07:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising