ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది

ABN, First Publish Date - 2020-04-28T09:40:57+05:30

వర్షాలకు దెబ్బ తిన్న ధాన్యాన్ని ప్రభుత్వ మే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గణపవరం, ఏప్రిల్‌ 27 : వర్షాలకు దెబ్బ తిన్న ధాన్యాన్ని ప్రభుత్వ మే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు తెలిపారు. ముగ్గళ్ల సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, తక్కువ ధరలకు నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించారు. గణ పవరం సొసైటీలో నిత్యావసరాల విక్రయ కేంద్రాన్ని సొసైటీ చైర్మన్‌ కొనిశెట్టి వెంకట  రమేష్‌బాబా ప్రారంభించారు.

Updated Date - 2020-04-28T09:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising