ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం ఉందా ?

ABN, First Publish Date - 2020-10-31T04:29:48+05:30

అమరావతి రైతులకు బేడీలు వేసి అక్రమ అరెస్టులను నిరసిస్తూ టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్‌ డాక్టర్‌ కర్రా రాజారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

చింతలపూడిలో రాజారావు, టీడీపీ నేతల ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం ఉందా ? 

చింతలపూడి, అక్టోబరు 30 : అమరావతి రైతులకు బేడీలు వేసి అక్రమ అరెస్టులను నిరసిస్తూ టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్‌ డాక్టర్‌ కర్రా రాజారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చింతలపూడిలో గాంధీ విగ్రహం వద్ద ఆయన సంకెళ్ళు వేసుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం ఉందా అంటూ విమర్శించారు.  ధర్నాలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పక్కాల వెంకటేశ్వరరావు, ధారా వీరేంద్ర, భూషణం, నందిపాం నాగేశ్వరరావు, పండు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  కుక్కునూరు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొరగం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

Updated Date - 2020-10-31T04:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising