ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల అరెస్ట్‌పై నిరసన

ABN, First Publish Date - 2020-10-31T04:28:03+05:30

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కొన్ని నెలుగా ఉద్యమం చేస్తున్నారని, దళిత, బీసీ రైతులను అరెస్టు చేసి బేడీలు వేయడంపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచంట, అక్టోబరు 30: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కొన్ని నెలుగా ఉద్యమం చేస్తున్నారని, దళిత, బీసీ రైతులను అరెస్టు చేసి బేడీలు వేయడంపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌, అంబేడ్కర్‌ విగ్రహాలు వద్ద నిరశన వ్యక్తం చేసి పూల మాలలు వేశారు. అనంతరం తహసీల్దార్‌  కృష్ణారావుకు వినతిపత్రం అందించారు. నిరసన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కేతా మీరయ్య, బండి రామారావు, టి.ప్రసాద్‌, బాలం వెంకటరమణ, చిలుకూరి సీతారామ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T04:28:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising