ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 నెలలుగా అరాచక పాలన : తోట సీతారామలక్ష్మి

ABN, First Publish Date - 2020-11-28T05:12:46+05:30

రాష్ట్రంలో రాజ్యాంగం సంక్షోభంలో పడి 18 నెలలవుతోందని, రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానిస్తున్న జగన్‌రెడ్డి తీరుతో అంబేడ్కర్‌ ఆత్మ ఘోషిస్తుందని టీడీపీ నరసాపురం పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, నవంబరు 27 : రాష్ట్రంలో రాజ్యాంగం సంక్షోభంలో పడి 18 నెలలవుతోందని, రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానిస్తున్న జగన్‌రెడ్డి తీరుతో అంబేడ్కర్‌ ఆత్మ ఘోషిస్తుందని టీడీపీ నరసాపురం పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియంత పాలనకు పెద్ద కొడుకుగా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ రాజారెడ్డి రాజ్యాం గం అమల్లోకి తెచ్చి అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని, అంబేద్కర్‌పై ఏ మాత్రం అభిమానం ఉన్నా అమరావతిలో స్మృతి వనం పనులు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు వేధింపులు, న్యాయ స్థానాలపై కుల ముద్రలు వేసి దేశంలో ఎన్నడూ లేనంతగా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారన్నారు. రాజ్యాంగం ప్రకారం ఏ ఒక్కరోజైనా జగన్‌రెడ్డి నడుచుకున్నారేమో ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆమె హితవు పలికారు. 

Updated Date - 2020-11-28T05:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising