ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న తోడు కాదు.. కబ్జా పథకం : సీతారామలక్ష్మి

ABN, First Publish Date - 2020-11-27T04:59:09+05:30

కేంద్ర ప్రభుత్వ పథకానికి రంగులు మార్చి కబ్జ్జా చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తూ ప్రచార ఆర్భాటం చేస్తుందని నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, నవంబరు 26 :  కేంద్ర ప్రభుత్వ పథకానికి రంగులు మార్చి కబ్జ్జా చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తూ ప్రచార ఆర్భాటం చేస్తుందని నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు. లబ్ధిదారుడు వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిన అప్పుకి ఇంత హంగామా అవసరమా..? అని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రధాన మంత్రి స్వనిధి పేరుతో వీధి వ్యాపారులకు ఇచ్చే రూ.10 వేలు రుణానికి సంబంధించి బ్యా ంకు క్లియర్‌ చేసే ప్రతి దరఖాస్తుకూ కేంద్రం పూచీ ఉంటోందని, రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడం దారుణమన్నారు. రిజర్వు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే జగనన్న తోడుకు రుణాలిచ్చే అవకాశమే లేదనే వాదన కూడా వినిపిస్తోందన్నారు. 

Updated Date - 2020-11-27T04:59:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising