ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు రశ్రీవారి తెప్పోత్సవం

ABN, First Publish Date - 2020-11-26T05:07:21+05:30

క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది.

తెప్పోత్సవానికి సిద్ధం చేస్తున్న హంసవాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకా తిరుమల, నవంబరు 25 : క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకు నరసింహసాగర్‌ను విద్యుత్‌ దీపా లంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. స్వామి, అమ్మవార్లు విహరించే హంస వాహనాన్ని విద్యుత్‌ దీపాలంకరణలు, వివిధ రకాల పుష్ప జాతులతో ప్రత్యేకంగా అలంకరిం చారు. కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ స్వామివారి తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేసినట్టు దేవస్థాన కార్య నిర్వహణాఽధికారి డి.భ్రమరాంబ తెలిపారు.

Updated Date - 2020-11-26T05:07:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising