ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడలో శ్రీలంక బోటు పట్టివేత

ABN, First Publish Date - 2020-07-13T18:02:14+05:30

భారత సముద్ర జలాల్లోకి శ్రీలంక బోటు దూసుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ : భారత సముద్ర జలాల్లోకి శ్రీలంక బోటు దూసుకొచ్చింది. అప్రమత్తమైన కాకినాడ కోస్టు గార్డ్ బృందం పట్టుకుంది. చేపల వేట కోసం కేజీ బేసిన్ పరిధి వరకు ఇందువర ఫిషింగ్ బోట్ వచ్చేసింది. భారత కోస్ట్ గార్డ్ బృందాన్ని చూసి పరారయ్యేందుకు శ్రీలంక మత్స్యకారులు ఆరుగురు ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించి మరీ ప్రియదర్శిని గస్తీ నౌక ద్వారా కోస్ట్ గార్డ్ పోలీస్‌లు పట్టుకున్నారు. ఆ మత్స్యకారుల నుంచి భారీ టునా చేపను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-13T18:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising