ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలతో కలిసి సమస్యలు పరిష్కరించండి

ABN, First Publish Date - 2020-07-01T10:22:20+05:30

ప్రజలతో కలిసి సమ స్యల పరిష్కారానికి పాటుపడాలని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కార్యకర్తలకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, జూన్‌ 30: ప్రజలతో కలిసి సమ స్యల పరిష్కారానికి పాటుపడాలని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కార్యకర్తలకు సూచించారు. తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పట్టణ ఓబీసీ మో ర్చా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.


కేంద్రంలో ఐదున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవినీతి పాలన సాగించాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం పక్షపాత పాలన సాగిస్తోందన్నారు. అనంతరం నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర కార్యవవర్గ సభ్యులు గమిని సుబ్బారావు, కన్వీనర్‌ నరిసే సోమేశ్వరరావు, ఎ. బాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-01T10:22:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising