ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవన ఎరువులతో భూమికి సారం

ABN, First Publish Date - 2020-12-06T05:12:14+05:30

జీవన ఎరువులతో భూమి సారవంతం అవు తుందని, ఎరువులు పురుగుల మందులు అధికంగా వాడటం వలన నష్టం చేకూరుతుందని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరవాసరం, డిసెంబరు 5: జీవన ఎరువులతో భూమి సారవంతం అవు తుందని, ఎరువులు పురుగుల మందులు అధికంగా వాడటం వలన నష్టం చేకూరుతుందని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా కేవీకే ఆధ్వర్యంలో మత్స్యపురిలో శనివారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేల పరిస్థితిని తెలియజేస్తూ భూమి సారవంతంగా ఉన్నప్పుడు పంటలు బాగా పండుతాయన్నారు. జీవన ఎరువుల ఉపయోగాలు, ఎరువులు, పురుగుల మందుల వాడకం నష్టాలను వివరించారు. సేంద్రియ ఎరువులు వాడటం వలన నేల ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. ప్రతీరైతు నేల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. శాస్త్రవేత్తలు ఎంవీ.కృష్ణాజీ, బిందు ప్రసన్న, కె.అనిల్‌కుమార్‌, బి.విజయ్‌రేచన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising