ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బు వసూలు.. నలుగురిపై కేసు

ABN, First Publish Date - 2020-07-06T11:45:21+05:30

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.15 లక్షలు కాజేసిన నలు గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, జూలై 5 : ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.15 లక్షలు కాజేసిన నలు గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ కె.వెంకటరమణ తెలిపారు. కొవ్వూరు పట్టణంలోని శ్రీనివాసపురానికి చెందిన చింతా సాయిశిరీషాకు మెరక వీధికి చెందిన కోటాబత్తుల అఖిలేశ్‌, మురళీకృష్ణ, శ్రీనివాస్‌, పర్మిళ ఉద్యోగం ఇప్పి స్తామని దఫ దఫాలుగా రూ.15లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో తీసు కున్న డబ్బులను అడిగితే ఇంటికి వచ్చి శిరీషాను బెదిరించి అసభ్యకరంగా ప్రవర్తిం చడంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-07-06T11:45:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising